ఐదు నుండి పది వరకు బాదం పప్పులను తీసుకొని ఒక మట్టి పాత్రలో వేసి మునిగే వరకు నీళ్ళు పోసి ఉదయం వరకు నానబెట్టాలి. ఉదయం నీళ్ళు తీసేసి ఆ పప్పుల పైన తోలు తీసివేసి ఆ పప్పులను వెన్న లాగా నూరి ఆ గుజ్జుని ఒక గ్లాసు పాలలో కలిపి మూడు పొంగులు వచ్చే వరకు మరిగించి దించి చల్లార్చి తరువాత ఒకటి లేదా రెండు చెంచాల పట్టు తేనె కలిపితే మంచి ఆహార ఓషధం తయారు అవుతుంది.
ఈ పాలను ఉదయం పరగడుపున లేదా సాయంత్రం లేదా రాత్రి ఆహారం తరువాత రెండు గంటలు ఆగి పడుకునేముందు కానీ తాగుతూ ఉండాలి.
ఉపయోగాలు:
శరీరం లో అణువణువూ శక్తి వంతం అవుతుంది.
No comments:
Post a Comment